మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్తానిక ఇందాపూర్ లోని ఒక వ్యక్తిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గన్ తో కాల్చి దారుణంగా చంప్పేసారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అవినాష్ ధన్వే అనే వ్యక్తి పై ఏడు మంది దుండగులు దాడి చేసారని తెలిపారు. ముందుగా ఇద్దరు అతన్ని తుఫాకీతో కాల్చి వెళ్లిపోయాక మరో ఐదుగురు కత్తులతో దారుణంగా నరికి చంప్పారని వెళ్లడించారు. జరిగిన ఘటన పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారిలో ఉన్న దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
మహారాష్ట్రలోని ఘోర విషాద్…
![WhatsApp Image 2024-03-17 at 11.49.38 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-17-at-11.49.38-AM.jpeg?resize=1080%2C548&ssl=1)