TECH

మార్చ్ 4వ తేదీన లాంచ్ కానున్న సామంసంగ్ ఎఫ్ 15 5జీ…

WhatsApp Image 2024-02-28 at 5.18.40 PM

ప్రముఖ మొబైల్ కంపెని సామ్ సంగ్ సరికొత్త సిరీస్ ను ప్రవేశపేట్టింది. సామంసంగ్ ఎఫ్ 15 5జీ ని మార్చ్ 4వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ లో 6000 ఎం.హెచ్. గల బ్యాటరీ ఉంటుందని తెలిపింది. మీడియాటెక్ డైమన్ సిటీ 6100+ ప్రోసెసర్ ను కలిగుంటుంది. 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ ఇవ్వనున్నట్లు ఈ సంస్థ వెళ్లడించింది. ఈ మొబైల్లో ఎస్.ఏమో.ఎల్.ఈ.డీ. డిస్ప్లే ను తీసుకొచ్చింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

TECH

Best upcoming 5G Phones under 15,000

1. Xiaomi Redmi Note 13(5G) :                            
TECH

మహిళలను అవమానించడం జగన్ మోహన్ రెడ్డికి తగదు

ముఖ్యమంత్రి ప్రసంగం పై జనసేన నాయకులు సీరియస్‌ మహిళలను…. అక్క, చెల్లెమ్మలుగా సంభోదిస్తూ మరోపక్క వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్