తీవ్రతుఫాను మిచౌంగ్ నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్ననంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటనుందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి విపత్తుల శాఖ వెల్లడించిది.