Viral

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు షాక్…

50-people-responsible-for--delhi-nirman--to-share-stage-with-kejriwal-in-his-oath-taking-event-2020-02-15

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో సమన్లను దాటవేసేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ.డీ. చేసిన ఫిర్యాదుపై మెజిస్టీరియల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసేందుకు అసెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేష్ సియాల్ కేజ్రీవాల్‌ను ఆదేశించారు.

మార్చి 16న తన ముందు హాజరుకావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ఇచ్చిన ఉత్తర్వులపై కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు పలుమార్లు సమన్లు జారీ చేసినందుకు గాను ఆయనపై విచారణ జరపాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మెజిస్టీరియల్ కోర్టులో రెండు ఫిర్యాదులు దాఖలు చేసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.