![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Nadendla-Manohar.jpeg?resize=640%2C480&ssl=1)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అస్త వ్యస్త దోరణి కారణంగా రాష్ట్రానికి అపార నష్టం కలిగుతుందని జన సేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం పార్టీ నాయకులతో సమావేశానంతరం కాకినాడకు గురువారం చేరుకున్నారు. నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని హెలికాన్ టైమ్స్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్థావించారు. ముఖ్యమంత్రి దోరణితో విద్యారంగం దెబ్బతింటోందని విమర్శించారు.