Political

మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన జగన్…

OIP (53)

సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తూ… ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎం.పీ. లను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. తన ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాధారిత సంస్కరణలను కొనసాగించడం కోసమని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తన 22 రోజుల మేమంతా సిద్దం ప్రచారాన్ని ముగించిన జగన్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే మంచి పాలనకు ముగింపు పలకడమేనని అన్నారు. తన బస్సుయాత్రలో భాగంగా జరిగిన చివరి బహిరంగ సభలో జగన్ తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.