Trending News

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యప్త బంద్… -సి.ఐ.టి.యు-

WhatsApp Image 2024-02-06 at 6.55.17 PM

కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు మాట్లాడుతూ… ఎంతో కష్టపడి రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర చట్టాన్ని అమలు చేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి వారిపై వ్యతిరేతంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దుచేయాలన్నారు. అంతేకాకుండా నిత్యావసర వస్తు ధరలను తగ్గించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల ఆపి ప్రభుత్వ సంస్థలను కాపాడాలని డిమెండ్ చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్