మరో 100 రోజుల్లో యువత బంగారు భవిష్యత్తు దిశగా పయనిస్తుందని , నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిర్వాసితులకు కాకినాడ నగరంలోనే సొంత గృహాల ఏర్పాటు టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వం చేపడుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. జగన్నాధపురం 21, 16 డివిజన్ల పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి రోజురోజు ప్రజాదరణ విపరీతంగా లభిస్తుందన్నారు.
యువ”జన-సేన”…
![WhatsApp Image 2023-12-18 at 11.15.13 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-11.15.13-AM.jpeg?resize=1200%2C540&ssl=1)