Culture

రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలి… -దూసర్లపూడి రమణ రాజు-

WhatsApp Image 2024-03-12 at 3.38.42 PM

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామకృష్ణారావు పేట ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం, పంచదార, గోధుమ, జీడిపప్పు, సేమ్యా సామాగ్రితో స్వయంపాకం అందజేశారు. హిందు ముస్లిమ్ క్రైస్తవ జైన్ మతం ఏదైనా భారతీయ తత్వంతో సమసమాజ దేశ ప్రగతి కోసం పండుగ రోజులను భారతమాతకు దక్కే అంకిత భావంగా పరస్పరం ఇనుమడింప జేసుకోవాలన్నారు. రంజాన్ మాసంలో ప్రతివారం సోదర ముస్లింలకు ఇఫ్తార్ విందుగా వారి ఇండ్లకు వెళ్లి స్వయం పాకం అందిస్తామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది