రంపచోడవరం పోలీసులు వాహనాలను తనిఖీలు చేసారు. ఈ తనిఖీలను ఆ మండలం ఏ.ఎస్.పి. జ్గదీష్ అడహళ్లి పర్యవేక్షణలో నిర్వహించారు. సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు,ఎస్.ఐ. మోహన్ కుమార్ లు రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట వాహన తనికీలు నిర్వహించి తనిఖీ లలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన లైసన్సులు రికార్డ్స్ లేని వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి నడుపుతున్న వాహన దారుల పై కేసులు నమోదు చేశి పైన్స్ విదించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.