రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు ఈ బ్రిడ్జిపై ఇటీవల మరమ్మత్తు పనులు నిర్వహించిన నేపథ్యంలో పలు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుండి వాహనాల రాకపోకలను ఈ బ్రిడ్జిపై నుండి అధికారులు ప్రారంభించారు. సాధారణ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఈ రాకపోకలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం…
![images (13)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/images-13-1.jpeg?resize=347%2C280&ssl=1)