రాజస్తాన్ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్ లో సిరోలి గ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చేప్పి 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందు వారికి అశ్రయం కల్పించి నమ్మించి ఆహారంలో మత్తు మందును కలిపి స్పృహలో లేని సమయంచ చూసి వారిని అత్యాచారం చేసారు. అత్యాచారానికి గురయిన వారు పోలీసులను అశ్రయించడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. దానితో నిందుతులను అరెస్ట్ చేసి విచారణ చేస్తునట్టు అధికారులు తెలిపారు.
రాజస్తాన్ లో మహిళలపై అత్యాచారం…!!!
![rapegood_0](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/rapegood_0.jpeg?resize=770%2C433&ssl=1)