Political

రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గ్రుహ ఆవిష్కరణ..

WhatsApp Image 2023-10-12 at 6.39.17 PM

రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గ్రుహ ఆవిష్కరణ..

పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా చేశామని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఈ సందర్బంగా తేలియచేశారు. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు సొంత ఆంటి కళను సాకారం చేశామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు… 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆ ఇళ్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి మాటల్లో..
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13వేల పంచాయితీలు ఉంటే.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు వస్తున్నాయని.. ఇక్కడ కాలనీలలో ఇళ్లు చూసి… ఇవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెపుతున్నానారు. ఇంత భారీగా 31 లక్షల ఇళ్ల స్ధలాలిచ్చి.. అందులో 22 లక్షల ఇళ్లను కడుతూ.. ఇవాల్టికి 7.43లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేశామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.