ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఆయన పార్టీ షో-కాజ్ జారీ చేసింది. 52 ఏళ్ల జూనియర్ చిదంబరం లోక్సభ సభ్యుడుగా వ్యవరిస్తున్నారు. ఒక తమిళ వార్తా ఛానెల్కి ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో అతను దావా వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు యూనిట్ షోకాజ్ జారీ చేసింది.
రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీనే ఎక్కువ పాపులర్…
![OIP (9)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/OIP-9.jpg?resize=474%2C632&ssl=1)