ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల రూపాయిలు నిధులతో అయినవిల్లి మండలంలో వీరవల్లి పాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఆ కేంద్రంలో డాక్టర్ మంగాదేవి, డా. సునీల్ కలిసి మొట్టమొదటి గర్భినీ కేసుకు వైద్యంచేసారు. ఈ సందర్బంగా డా. సునీల్ మాట్లాడుతూ… ఈ అసుపత్రిని నిర్మించడం చాలా సంతోషనీయమని అన్నారు. ఈ ప్రథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భణీలను పరిక్షించడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రూ. 1.50 కోట్లతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం…
![Primary-Health-Centre](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Primary-Health-Centre.jpg?resize=680%2C382&ssl=1)