బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను మరింత సురక్షితంగా మార్చేందుకు, ఆధునీకరణ చేసేందుకు సుమారూ రూ. 688 కోట్ల రూపాయిలను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు-మైసూర్ హైవేను వాహనదారులకు సురక్షితంగా మార్చేందుకు న్యూస్-18 సెంటర్ రూ.688 కోట్లు వెచ్చించనున్నట్టు వెళ్లడించింది. గత జూలై వరకు బెంగళూరు-మైసూర్ హైవేలో 121 మరణాలు సంభవించాయని తెలిపింది. దాదాపు 400 ప్రమాదాలు జరిగాయని తెలిపింది.
రూ. 688 కోట్లతో అక్కడ హైవే ఆధునీకరణ…???
![1200px-Aerial_view_of_NICE_Road_toll_booth](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/1200px-Aerial_view_of_NICE_Road_toll_booth.jpg?resize=708%2C472&ssl=1)