Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

R

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నట్లు వెళ్లడించారు.

రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM
Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య
WhatsApp Image 2024-02-01 at 12.38.52 PM
Future

D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు…

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సీ. ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గ్రూప్ మరియు D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీ