Karnataka

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

th (2)

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కర్ణాటక లో శిరసి నుంచి కుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కుంట నుంచి శిరసి వస్తన్న మారుతీ స్విఫ్ట్ కారు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు లో ఉన్న 5 మంది లో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటణ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాపతు చేస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

AA1hF1E4
Karnataka

వివాదాన్ని రేపిన బిజెడ్ జమీర్ అహ్మద్ వ్యఖ్యాలు…

ఇటీవల, తెలంగాణాలో కాంగ్రెస్ ర్యాలీలో జమీర్ వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. హౌసింగ్ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఇటీవల చేసిన “ముస్లిం
jm
Karnataka

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం… బైకర్ స్పాటెడ్..

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కలబురగి నగరంలోని హుమ్నాబాద్ రోడ్డుపై ఒక బైకర్ వెళ్తూ ముందు వెళ్తున్న ఒక ఆటోను ఢీ