India

లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనపై కాంగ్రెస్ స్పందన…

congress-flags_1619968652

2024 లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వానికి, రాజ్యాంగానికి మధ్య జరిగే పోరు అని కాంగ్రెస్ పార్టీ శనివారం పిలుపునిచ్చింది. పార్టీ అధినేత పవన్ ఖేరా మాట్లాడుతూ… ఎన్నికల మోత మోగిందని అన్నారు. దీనికి ప్రజలకు పిలుపునిచ్చారన్నారు. ఈ న్యాయ యుద్దభూమిలో ప్రజాస్వామ్యం మమ్మల్ని హెచ్చరించిందని, మేము అన్నీటికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రోజు ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిందని ఆయన అన్నారు.

ఈ ఎన్నికలలో ఈ దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని కూలీలు, రైతులు, మధ్యతరగతి ప్రజల భుజాలపై మోస్తారా లేక ఎంపిక చేసిన పెట్టుబడిదారుల భుజాలపై మోస్తారా అనేది నిర్ణయించబడుతుందని చెప్పారు. దేశం బాబా సాహెబ్ రాజ్యాంగం మార్గంలో నడుస్తుందా లేదా నియంత ప్రశంసల మీద నడుస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనదని ఇది ఓటు మాత్రమే కాదు, దౌర్జన్యం మరియు దురహంకారాని అనిచే ఆయుదమని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Business India

Sulphuric Acid and Desalination Plants were commissioned at Visakhapatnam

One of India’s largest leading agri input solution providers Coromandel International Limited commissioned a Sulphuric acid plant and Desalination plant
News India Andhra Pradesh Political

ఇంటర్నేషనల్ బెకాలారెట్ పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేయబోతున్నారు

‘పేద విద్యార్థుల పేరుతో విద్యా శాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.