లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచలప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13 వ తేదీన పోలింగ్ జూన్ 4 వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం వెళ్లడించింది. 7 దశల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. దేశం లో దాదాపు 97 కోట్ల మంది ఓటర్ లు ఉన్నారని, కొత్త గా కోటి 80 లక్షల మంది నమోదుచేసుకున్నారని తెలిపింది. 12 రాష్టాల్లో మహిళా ఓటర్ లు ఎక్కువ… పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువ. దేశవ్యాప్తంగా 55 లక్షల ఈ.వీ.ఎం. లు, 10.5 లక్షల పోలింగ్ స్టేషన్ లు ఎన్నికల విధుల్లో కోటి 50 లక్షల మంది ఉద్యోగులను నియమించినట్లు తెలిపింది.
లోక సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…..
![OIP (18)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIP-18.jpg?resize=474%2C420&ssl=1)