రాజమండ్రిలోని 3వ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్తుకు డ్యారెంటీ కార్యక్రమన్ని నిర్వహించారు. 2024 లో జరిగే ఎన్నికల్లో టీ.డీ.పీ. జనసేన కలిసిగట్టుగా విజయం సాధిస్తుందని రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సీటీ జనసేన ఇంచార్జ్ సర్యనారాయణ అన్నారు. ఈ సందర్బంగా డివిన్ లో ప్రతి ఇంటికీ వెళ్లి టీ.డీ.పీ మినీ మేనిఫెస్టో లో ఉన్న పథకాలను ప్రజలకు వివరించారు.
వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ-జనసేనలదే విజయం… – ఆది రెడ్డి శ్రీనివాస్-
![OIP (15)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/OIP-15.jpg?resize=474%2C355&ssl=1)