అమలాపురంలో వడ్డీల వనసమరాధన కార్యాక్రమాన్ని అమలాపురం వడ్డీల సంఘం అధ్యక్షుడు నగరి వెంకటరమణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వనసమరాధనలో మంత్రి పినేపి విశ్వరూప్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వడ్డీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. మళ్లీ ఈ ప్రభుత్వాన్నే అధికారంలోకు తీసుకురావడానికి కృషిచేయాలన్నారు.
వనసమరాధనలో మంత్రి విశ్వరూప్…
![Vishwaroop](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Vishwaroop.jpg?resize=650%2C400&ssl=1)