ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ అస్వస్థతకు గురయ్యారు. దానతోల ఆయన్ని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స కోసం అడ్మిట్ చేసినట్లు తెలిపారు. గవర్నర్ కు ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించాలని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సూచించారని అన్నారు. రేపు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.