Telangana

విద్యుత్ షాక్ తో లైన్ మాన్ మృతి…

67a2fb3c-976a-48cc-b504-8d7685691179

తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో విద్యుత్ షాక్ తగిలి లైన్ మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో బాలరాజు అనే లైన్ మెన్ స్తంభం పైనే మృతి చెందాడు. స్థానికు సమాచారంతో సంభందిత అదికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని క్రిందకు దించే ప్రయత్నంచేస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో