ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పినిపే విశ్వరూప్ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ లబ్ధిదారులతో మమేకమవుతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి దంగేటి డోలమణి రుద్ర, జడ్పిటిసి గెడ్డం సంపద, సర్పంచ్ సలాది సతీష్ తదితరులు పాల్గొన్నారు
విలసవిల్లి గ్రామం లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…..
![IMG-20231104-WA0016](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0016.jpg?resize=1280%2C575&ssl=1)