News Andhra Pradesh Crime

విశాఖలో యువతి దారుణ హత్య

ఒకే కంపెనీలో పనిచేస్తున్న యువతి, యువకుడు ఒకరిపై ఒకరు కత్తితో దాడిచేసుకున్న ఘటనలో యువతి సువ్వాడ సుజాత అక్కడక్కడే మృతి చెందింది. విశాఖపట్నం ద్వారకానగర్ మూడో లైన్ సత్య శ్రీదేవి కాంప్లెక్స్ లో ఈ సంఘటన జరిగింది. యువకుడు ఉమా మహేష్ కు తీవ్ర గాయాలు కాగా విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. డబ్బు వ్యవహారంలో ఇద్దరు మధ్య వివాదం తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరం కత్తితో దాడిచేసుకున్నట్టు తెలిసింది. ఈ ఖద్వారక సిఐ సింహాద్రి నాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.