Political

విశాఖ కేంద్రంగా నాయకులతో కళ్యాణ్ భేటీ…

OIP (8)

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన షెడ్యూల్ కరారయ్యింది. ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు పాటు విశాఖలోనే ఉండనున్నట్లు వెళ్లడి. అందులో భాగంగా విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు చేయనున్నారు. దాని తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 21వ తేదీన పోత్తుపై కీలక ప్రకటనను విడుదల చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఆయన రాయలసీమ ప్రర్యాటన చేయనున్నారు. తిరుపతిలో రాయలసీమకి సంబంధించిన నాయకులతో భేటీలు, సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల చివరి నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు కానుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.