వైఎస్ఆర్ కుటుంబం వల్లే ఎన్నడూ లేని విదంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, సమాచార మంత్రి చెల్లుబోయిన వేనుగోపాల శ్రీనివాస కృష్ణ అన్నారు. తాళ్లరేవులో ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ సత్కార కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలసి పాల్గొన్నారు. ఆనంతరం శివన్నారాయణను గజమాలతో సత్కరించారు.
వైఎస్ఆర్ కుటుంబం వల్లే బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత…
![manthri](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/manthri.jpg?resize=474%2C266&ssl=1)