Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు.

బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ మోహన్ రెడ్డీ ఆ పార్టీకి మద్దుతుగా వ్యవరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ శ్రేయస్సు కోసం కార్యకర్తలు నిరంతరం పని చేయాలి సూచించారు. కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్ట మొదటి సంతకం ఏ.పీ. స్పెషల్ స్టేటస్ మీద పెడతామని హామీ ఇచ్చామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.