Political

వై.సీ.పీ. కి బిగ్ షాక్…

WhatsApp Image 2024-02-05 at 8.35.16 AM

కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో జగన్ ని తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయన్నారు. జగన్ దీనికి సద్దంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.