Political

వై.సీ.పీ. కి షాక్ ఇచ్చన నెల్లూరు ఎం.పీ. …

WhatsApp Image 2024-03-02 at 3.59.32 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో వై.సీ.పీ. పార్టీ ఎం.పీ. టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలోకి చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు లో జరిగిన కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా టీ.డీ.పీ. లో చేరారు. పీ.వీ.ఆర్. కన్వెన్షన్లో నిర్వహించిన చేరికల సభలో కార్యకర్తలు, నాయకులు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.