Exclusive

సంతృప్తికరమైన రీతిలో అర్జీలు పరిష్కరించాలి… -కలెక్టర్ ప్రసన్న వెంకటేష్-

WhatsApp Image 2024-02-19 at 7.40.43 PM

ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పి.డి. డా. ఆర్. విజయరాజు, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, వ్యవసాయశాఖ జె.డి. రామకృష్ణ లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ స్పందన కార్యక్రమానికి 210 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజల నుండి అందే విజ్ఞప్తులను క్షేత్రస్ధాయిలో పరిశీలించిన తర్వాత పరష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా ధరఖాస్తులు రీ-ఓపెన్ అవతున్నాయన్నారు. స్పందన ధరఖాస్తులు రీ-ఓపెన్ కాని రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ధరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, సిబ్బంది అర్జీదారులకు నాణ్యతగల పరిష్కార ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.