Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని తెలిపారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు.

శ్రీరామ నామ జపంతో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “అయోధ్య ఆలయ నిర్మాణం కోసం భరత జాతి కొన్ని శతాబ్దాలగా వేచి చూసిందన్నారు. నేటి కార్యక్రమ సమయం ఓ ఉద్వేగ క్షణమన్నారు. నిజంగా ఇది భారతీయులందరికీ భావోద్వేగ సమయంగా పరిగనించాలన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

R
Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా
WhatsApp Image 2024-02-01 at 12.38.52 PM
Future

D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు…

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సీ. ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గ్రూప్ మరియు D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీ