Trending News National

సాగరతీరాన అలరించిన విద్యార్థులు

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, ప్రియాంక భాను మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో దేశభక్తితో పాటు సామాజిక బాధ్యతను పెంపొందింప చేయడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Avatar

Spy News

About Author

You may also like

1000037740
National

పిఆర్ఓ కె. రవి ని సన్మానించిన సహాయ పౌర సంబంధ ఆధికారులు..

సంక్షేమ పధకాల అమలులో సహాయ పౌర సంబంధ అధికారిగా కె. రవి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని సమాచార శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి. నాగార్జున కొనియాడారు. డివిజనల్
Life Style National

‘Meri Saheli’ teams ensure safety of women travelers throughout their train journey

Railway Protection Force takes initiative Making Rail Travel safer for Women in alignment with the Prime Minister’s vision of empowering