Kakinada

సాగరతీరాన అలరించిన విద్యార్థులు…

WhatsApp Image 2024-01-27 at 7.48.47 AM

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, ప్రియాంక భాను మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో దేశభక్తితో పాటు సామాజిక బాధ్యతను పెంపొందింప చేయడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ