కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్. కుమారి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆమె ఏలూరు నగరానికి బదిలీ కవడంతో తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చే అందించి సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సంఘ అధ్యక్షులు మామిడాల కామరాజు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు.