News Political

అది సామాజిక దళిత హత్యా యాత్ర : పిట్టా వరప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌ తీవ్ర విమర్శలు చేశారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు స్వయంగా నిందితుడైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ అంగీకరించినా అతడిని ముఖ్యమంత్రి వెంటపెట్టుకుతిరగడం పట్ల వివక్షా సాధికారత కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.