హిమాచల్ ప్రదేశ్లో ఘోయ ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లాలోని జుబ్బల్ వద్ద రోహ్రు డిపోకు చెందిన హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హెచ్.ఆర్.టి.సి. బస్సు గిల్తారీ రోడ్డులో పడిపోవడంతో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఎస్.డి.ఎం. జుబ్బల్ రాజీవ్ నమ్రాన్ మాట్లాడుతూ… బస్సులో ఐదుగురు ప్రయాణికులు, డ్రైవర్ మరియు ఆపరేటర్తో సహా మొత్తం 7 మంది ఉన్నారని అన్నారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని చెప్పారు.
సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 4గురు మృతి…
![5e54c5c6d5ee4](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/5e54c5c6d5ee4.jpeg?resize=650%2C400&ssl=1)