సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీ.బీ.ఐ. ఇటీవల తనను అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆదామీ పార్టీ కన్వీనర్ను సీ.బీ.ఐ. మూడు రోజుల కస్టడీలో ఉంచింది. దర్యాప్తు సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు అందించారని ఆరోపిస్తూ… ఏజెన్సీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని అభ్యర్థించింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
సీ.బీ.ఐ. అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించన క్రేజీవాల్…
![208946-kejriwalani](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/07/208946-kejriwalani.jpg?resize=850%2C478&ssl=1)