Viral

సెకెండ్ వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ…

vande

వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ రైలులో ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, లైట్ సిస్టమ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయాన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.