వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ రైలులో ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, లైట్ సిస్టమ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయాన్నారు.
సెకెండ్ వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ…
![vande](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/vande.jpg?resize=1296%2C700&ssl=1)