Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

IMG-20231028-WA0016

 

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం, ఆదిత్యా విద్యాసంస్థల  ఆధ్వర్యంలో సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ అనే అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (పరిపాలన) పి. శ్రీనివాస్ ఈ పోటీలను పరిశీలించారు. విద్యార్థులకు “లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక పాత్ర “అనే అంశంపై, అలాగే పోలీసు సిబ్బందికి “సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ర” అనే అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.
period_talk
Viral

కాకినాడ స్కూల్లో ఋతుక్రమంపై అవగాహన సదస్సు…

కాకినాడపటణం శాంతి నగర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఋతుక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా