కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందనీ నగరంలో నాలుగు రోజులు గా చుక్క తాగునీరు లేక అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రలో తూలుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ , తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు .
స్మార్ట్సిటీలో దాహం.. దాహం…
![WhatsApp Image 2024-01-25 at 11.14.06 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-25-at-11.14.06-AM.jpeg?resize=1080%2C624&ssl=1)