యానం లో మత్స్యకార నేత రక్షా హరికృష్ణ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని సమాచారశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి యానం మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి హరికృష్ణ విగ్రాహినాకి పూల మాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం రాజీవ్ రివర్ బీచ్ వద్ద ఉన్న హరికృష్ణ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సమాచారశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
హరికృష్ణ వర్ధంతి కార్యాక్రమంలో మాజీ ఎమ్మెల్యే…
![Raksha_Hari_Krishna_Statue_at_Yanam_Beach,_Yanam](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Raksha_Hari_Krishna_Statue_at_Yanam_Beach_Yanam.jpg?resize=980%2C700&ssl=1)