Viral

హర్యానాలో ఘోర విషాదం… 10 మంది మృతి…

01nuh-violence2

హర్యానాలోని నుహ్ సమీపంలో శనివారం ఉదయం ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయానికులతో ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకొని పది మంది భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తావ్ర గాయలు అయ్యాయి. భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావన్‌ల తీర్థయాత్ర చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మహిళలు, పిల్లలు సహా ఒక కుటుంబానికి చెందిన 60 మందికి పైగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. వారందరూ పంజాబ్ నివాసితులుగా గుర్తించారు. క్షతగాత్రులను నూహ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.