తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. TDP జాతీయ కార్యదర్శ నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ సమన్వయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమన్వయ కమిటీలో ఇరువర్గల నుంచి ఏడుగురు చొప్పన ఈ కమిటీలో ఉన్నారు.
తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. TDP జాతీయ కార్యదర్శ నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ సమన్వయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమన్వయ కమిటీలో ఇరువర్గల నుంచి ఏడుగురు చొప్పన ఈ కమిటీలో ఉన్నారు.