Political

1500 మంది జనసేన లోకి చేరిక…

WhatsApp Image 2024-01-22 at 6.40.53 PM

కాకినాడ జిల్లాకు చెందిన యూ. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు గాది కొండబాబు గారి ఆద్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి అధ్యక్షతలో 1500 మంది వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందులో 500 మందికి పైనే మహిళలు జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ అధిష్టానం చేపట్టేలా జనసైకులందరూ కృషి చేయాలని సూచించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.