ఢిల్లీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక తల్లి తన బిడ్డతో కలిసి తను నివాసముటున్న అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానిక బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఆ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఆమె కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో భాదపడుతూ… మనస్థాపానికి గురయ్యి 16 వ అంతస్తునుంచి దూకి ఆత్మ హత్య చేసుకుందని తెలుస్తుంది.
16వ అంతస్తు నుంచి దూకి కుటుంబం ఆత్మహత్య…
![jl](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/jl.jpg?resize=1115%2C667&ssl=1)