ఏ.పీ. భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల చేస్తున్న రిలే నిరాహారదీక్ష 16 వ రోజు కి చేరుకుంది. ప్రజల ఆస్తులకు నష్టం కలిగేవిదంగా ఏ.పీ. ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని దాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని న్యాయవాదులు పేర్కొన్నారు.