ఆద్ర రాష్ట్రం లో అన్ని జిల్లాలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంలో ధర్నా చౌక్ శిబిరంలో సమ్మె చేస్తున్న సుమారు 2,000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ టెంట్ లను కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతల్ని కూడా బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు.
2,000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు…
![1243299-ankan](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/1243299-ankan.jpg?resize=1296%2C569&ssl=1)