Assam

38కి చేరుకున్న అస్సాం వరద మృతులు…

assam

అస్సాంలో గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా, అస్సాంలో వరదల కారణంగా ఇప్పటివరకు 38 మంది మరణించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వరద నివేదిక ప్రకారం… జూలై 2న, టిన్సుకియా జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ధేమాజీ జిల్లాలో ఒకరు మరణించారు దానితో మొత్తం మరణాల సంఖ్య 38కి చేరుకుంది. అసోంలో వరద పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 28 జిల్లాల్లో 11.34 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

3-1565961347
Assam

అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకల్లో అస్సాం సీ.ఎం….

అస్సాంలో అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశి ఆయనకు నివాళు అర్పించారు.
BB1jKQjJ
Assam

ఏ.పీ.సీ.సీ. అధ్యక్షుడి రాజకీయ సలహాదారుగా ప్రొడ్యూత్ బోరా…

అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని రాజకీయ సలహాదారుగా ప్రొడ్యూత్ బోరా నియమితులయ్యారు. అస్సాం పీ.సీ.సీ. ప్రెసిడెంట్ భూపేన్ కుమార్ బోరా ఆఫీస్ ఆర్డర్ ద్వారా ఈ